హైదరాబాద్ ప్రెస్ క్లబ్ విజేతలు వీరే

ధన్యవాదాలు తెలిపిన జర్నలిస్ట్ కళ్యాణం రాజేశ్వరి

On

aksharavelugu-journalistrajeswari

హైదరాబాద్ : హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఇందులో ప్రెస్ క్లబ్ ప్రసిడెంట్ గా విజయ్ కుమార్ రెడ్డి , వైస్ ప్రెసిడెంట్ గా అరుణ అతలూరి, జనరల్ సెక్రటరీ గా వరికుప్పల రమేష్ లు ఎన్నిక అయ్యారు . ప్రతి సభ్యుడికి ఐదు లక్షల లైఫ్ ఇన్షూరెన్స్, కుటుంబానికి రూ 5 లక్షల హెల్త్ ఇన్షూరెన్స్, ఏటా ఫ్యామిలీ ఈవెంట్ లు కల్పిస్తామని తమ మనుఫెస్టో లో తెలిపారు.

WhatsApp Image 2025-10-27 at 12.55.47 PM

ఈ సందర్భంగా కళ్యాణం రాజేశ్వరి మాట్లాడుతూ ఈ సి సభ్యులు గా నాకు ఓటు వేసిన సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌ను రాబోయే రోజుల లో అద్భుతంగా నడిపించడానికి కృషి చేస్తామని అన్నారు.

aksharavelugudaily-hyderabadpressclub

Tags:

Advertisement

Latest News

వ్యవసాయ రంగం సంక్షోభం  వ్యవసాయ రంగం సంక్షోభం
భారతదేశం ఒక వ్యవసాయ ప్రధాన దేశం. దేశ జనాభాలో సుమారు 55 శాతం మంది నేరుగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడిపోతున్నారు. కానీ ఈ రంగం ప్రస్తుతం...
సోషల్‌ మీడియా ప్రభావం సమాచార యుగం సత్యం మరియు అపోహలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
సీక్రెట్‌ వీడియోలే కొంప ముంచాయి
అమెరికా కఠిన చర్యలు
పోలీసు త్యాగాలకు గౌరవ వందనం